Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం సరికొత్త ఫుడ్ ప్లాన్...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:27 IST)
ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. షుగర్ వ్యాధి సోకిన వారు ఆహారం నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే నోటికి రుచికరమైన ఆహారంతో పాటు.. తీపి పదార్థాలను కడుపునిండా ఆరగించలేరు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త ఆహారాన్ని కనిపెట్టారు. 
 
ఇదే అంశంపై ప్రముఖ సోషల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ స్పందిస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు. ఇందుకోసం కేవలం రెండు పూటల మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. 
 
ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. రోజుకు కేవలం 2 పూటల మాత్రమే ఆహారం తీసుకున్నట్టయితే షుగర్‌ను లేదా ఒబేసిటీని అదుపులో ఉంచవచ్చని ఆయన తెలిపారు.
 
కాగా, ఈయనను డయాబెటీస్ వ్యాధుల నివారణపై మహారాష్ట్ర వైద్య విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతేకాకుండా, లాతూరు వైద్య కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఆయన ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments