Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం సరికొత్త ఫుడ్ ప్లాన్...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:27 IST)
ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. షుగర్ వ్యాధి సోకిన వారు ఆహారం నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే నోటికి రుచికరమైన ఆహారంతో పాటు.. తీపి పదార్థాలను కడుపునిండా ఆరగించలేరు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త ఆహారాన్ని కనిపెట్టారు. 
 
ఇదే అంశంపై ప్రముఖ సోషల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ స్పందిస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు. ఇందుకోసం కేవలం రెండు పూటల మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. 
 
ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. రోజుకు కేవలం 2 పూటల మాత్రమే ఆహారం తీసుకున్నట్టయితే షుగర్‌ను లేదా ఒబేసిటీని అదుపులో ఉంచవచ్చని ఆయన తెలిపారు.
 
కాగా, ఈయనను డయాబెటీస్ వ్యాధుల నివారణపై మహారాష్ట్ర వైద్య విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతేకాకుండా, లాతూరు వైద్య కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఆయన ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments