Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగాలో మీకు తెలుసా?

Webdunia
సోమవారం, 20 మే 2019 (14:37 IST)
మనం ప్రతిరోజూ నీటిని తప్పనిసరిగా తాగాలి. నీటిని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలని చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే అసలు ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..! 
 
ఆహారం తినడానికి 30 నిమిషాల ముందు, అలాగే తిన్న 30 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయడం వల్ల మన జీర్ణాశయంలో జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి కావడమే కాకుండా మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందట.
 
కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది ఈ విధానాన్ని పాటించడం లేదు. అయితే ఈ నియమాన్ని తప్పకుండా పాటించినట్లయితే, చాలా వరకు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments