Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగాలో మీకు తెలుసా?

Webdunia
సోమవారం, 20 మే 2019 (14:37 IST)
మనం ప్రతిరోజూ నీటిని తప్పనిసరిగా తాగాలి. నీటిని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలని చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే అసలు ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..! 
 
ఆహారం తినడానికి 30 నిమిషాల ముందు, అలాగే తిన్న 30 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయడం వల్ల మన జీర్ణాశయంలో జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి కావడమే కాకుండా మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందట.
 
కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది ఈ విధానాన్ని పాటించడం లేదు. అయితే ఈ నియమాన్ని తప్పకుండా పాటించినట్లయితే, చాలా వరకు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments