Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలతో అవిసె గింజలను కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 18 మే 2019 (19:10 IST)
అవిసె గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది. రోజూ గుప్పెడు అవిసె గింజలు నమిలితే బరువు అదుపులో ఉంటుంది. పైగా ఊబకాయం సమస్యతో బాధపడేవారు అధిక బరువు తగ్గుతారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అవిసె గింజలు తింటే పేగుల్లోని సూక్ష్మజీవులను మార్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ గింజలను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని, జీర్ణ సమస్యలు పోతాయని తాజా అధ్యయనాలు తేల్చాయి. అవిసె గింజలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. 
 
హైబీపిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించటానికి, ముఖ్యంగా క్యాన్సర్లలో కీలమైన కోలన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మీ శరీరానికి రక్షణ కవచంలాగా అవిసె గింజలు సహాయపడతాయి. అక్రోట్లతో, చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాన్నిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments