Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పదార్థాలను టీతో కలిపి తినకూడదు, ఎందుకంటే?

సిహెచ్
గురువారం, 8 ఆగస్టు 2024 (20:05 IST)
ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలతో పాటు కొన్నింటిని తినరాదు. అలాగే ఇవి తీసుకునే ముందు కానీ తర్వాత కానీ కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు.
సలాడ్, మొలకెత్తిన గింజలు, ఉడికించిన గుడ్లు వంటివాటిని టీతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తెస్తాయి.
టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా సేవించరాదు. అలా చేస్తే ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.
టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం చేయరాదు.
ఈ సమాచారం పాటించే ముందు మీ వైద్యుడిని కూడా అడగండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

ఫోటో షూట్‌ల కోసం తీసుకెళ్లి.. అత్యాచారం చేసి హాస్టల్‌లో దింపాడు..

పోలవరం ప్రాజెక్టు వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్.. ప్రారంభం ఎప్పుడు?

మరో ఎంపాక్స్ కేసు.. యూఏఈ నుంచి వ్యక్తికి పాజిటివ్

గణేశ నిమజ్జన శోభాయాత్ర చూశాడు.. బైకుపై వస్తుండగా ఇంటర్ విద్యార్థి హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్‌తో నా స్నేహం.. మూడు పువ్వులు - ఆరు కాయలు : హాస్య నటుడు అలీ

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

తర్వాతి కథనం
Show comments