Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్‌కు దివ్యౌషధం కరివేపాకు.. ఎముకలకు బలం

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (17:02 IST)
కరివేపాకు తరచూ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు నుంచి బయటపడొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలోని చెడు కొవ్వును నియంత్రించి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. డయాబెటిస్‌ తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే గ్యాస్ట్రో వంటి తీవ్రమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాలో యాంటీ ఆక్సిడెంట్లు సహా వివిధ రకాల ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నికోటిన్ ఆమ్లంతో పాటు విటమిన్లు ఏ, బి, ఈ ఉంటాయి. 
 
జీర్ణసమస్యలకు కరివేపాకు దివ్య ఔషధం అనే చెప్పాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. చర్మ సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 
 
ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో అనేక రోగాలు మన దరి చేరే అవకాశం ఉండదు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని క్లీన్ చేస్తాయి. ఎముకల అరుగుదలను కూడా ఇది నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ సర్కారు... ఏంటది?

పెళ్లి పీటలపై వరుడు చెంప పగులగొట్టిన వధువు.. ఎక్కడ?

ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి

వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!! (Video)

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఖరారు చేసిన కేజ్రీవాల్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

తర్వాతి కథనం
Show comments