Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రివేళ పెందలాడే భోజనం చేస్తే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (15:53 IST)
రాత్రిళ్లు చేసే భోజనాన్ని పెందలాడే... అంటే 7 గంటల లోపు చేసేయాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. రాత్రివేళ అలా పెందలాడే తినడం వల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. బాగా పొద్దుపోయాక భోజనం తీసుకుంటే అది సరిగా జీర్ణం కాదు. పెందలాడే ఆహారం తీసుకోవడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి, ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
 
భోజనం పెందలాడే తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది, ఇది బరువును సక్రమంగా ఉంచుతుంది. ఇలా పెందలాడే భోజనం చేయడం వల్ల రాత్రి నుండి ఉదయం వరకు ఏమీ తినరు, ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా ఉంటుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది, ఎసిడిటీ సమస్యలు రావు.
 
రాత్రివేళ త్వరగా ఆహారం తీసుకోవడం వల్ల ఉదయం లేవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, త్వరగా లేవగలుగుతారు. రాత్రివేళ 7 గంటల లోపు ఆహారం తీసుకోవడం ద్వారా ఉదయాన్నే మీ పొట్ట సులభంగా క్లియర్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments