Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి అరటిపండ్లను తినకూడదా?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (14:23 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకూడదని చెప్తుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులు పచ్చి అరటిపండ్లను తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణాశయంలోని అల్సర్‌లను నయం చేస్తాయి. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి అరటిపండ్లను విరివిగా తినవచ్చు, ఎందుకంటే వాటిలో పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు పచ్చి అరటిపండు బాగా మేలు చేస్తుంది.
 
అరటి పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే ఖనిజ లవణాలు, పోషకాలు జీర్ణ క్రియ సాఫీగా చేస్తాయి. అలానే బోలు ఎముకల వ్యాధితో బాధపడే వారు అరటి పండ్లు తీసుకోవడం వల్ల బలహీనత దూరమై కొత్త శక్తి కలుగుతుంది. 
 
పైల్స్ సమస్య ఉన్న వారికి పచ్చి అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments