Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (11:47 IST)
వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజుకు మించి ఉంటే వాటిని పారేయాలి. వేసవిలో దాహంతో సంబంధం లేకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలి. లేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కి గురి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాని మరీ చల్లగా ఉండే నీటి తాగకూడదు. 
 
ఈ కాలంలో తేలికగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా కొవ్వు పదార్థాలు వాడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. డ్రైఫ్రూట్స్ కన్నా.. తాజాగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తులసి ఆకులతో చేసిన టీ శరీరాన్ని చల్లగా వుంచుతుంది. పంచదార ఉపయోగించని తాజా పండ్ల రసాలు, సలాడ్లు హాని చేయని ఆహారం. 
 
నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ కావాల్సినంత తీసుకోవచ్చు. మామిడి శరీరానికి కావాల్సిన విటమిన్ ఎని సంపూర్ణంగా అందిస్తుంది. సమోసాలు, వడలు, బజ్జీలు పూర్తిగా నివారించాలని వైద్యులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments