Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడికి బైబై చెప్పేసే ఆహార పదార్థాలేంటి?

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (17:43 IST)
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. ఈ ఒత్తిడి సమస్యను తగ్గించి, మంచి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు చూద్దాం. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 
చిక్‌పీస్, ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌తో సహా కూరగాయలను సలాడ్‌గా తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోన్ అనే రసాయనం మంచి నిద్రను కలిగించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
 
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. సోయా బీన్స్‌లో ట్రిప్టోన్ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సోయా ఉత్పత్తులను తినవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments