Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్‌బుఖరా పండ్లు తింటే అద్భుత ప్రయోజనాలు, ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (22:45 IST)
ఆల్‌బుఖరా పండ్లు. ఈ పండ్లు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా వుండాలంటే ఈ పండ్లను తినాలి. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఉంటే ఆల్‌బుఖరా లేదా రేగు పండ్లను తినాలి. ఆల్‌బుఖరా పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలం, రోజువారీ ఆహారంలో రోజువారీ సిఫార్సు చేసిన ఫైబర్‌లో 4% వీటి ద్వారా లభిస్తుంది.
 
ఆల్‌బుఖరా పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకమైనది. ఆల్‌బుఖరా పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇందులో వున్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆల్‌బుఖరా పండ్లలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాకుండా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
 
ఆల్‌బుఖరా పండ్లు రోగనిరోధక కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఆల్‌బుఖరా పండ్లు తింటుంటే సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments