ఆల్‌బుఖరా పండ్లు తింటే అద్భుత ప్రయోజనాలు, ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (22:45 IST)
ఆల్‌బుఖరా పండ్లు. ఈ పండ్లు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా వుండాలంటే ఈ పండ్లను తినాలి. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఉంటే ఆల్‌బుఖరా లేదా రేగు పండ్లను తినాలి. ఆల్‌బుఖరా పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలం, రోజువారీ ఆహారంలో రోజువారీ సిఫార్సు చేసిన ఫైబర్‌లో 4% వీటి ద్వారా లభిస్తుంది.
 
ఆల్‌బుఖరా పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకమైనది. ఆల్‌బుఖరా పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇందులో వున్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆల్‌బుఖరా పండ్లలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాకుండా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
 
ఆల్‌బుఖరా పండ్లు రోగనిరోధక కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఆల్‌బుఖరా పండ్లు తింటుంటే సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments