Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం తినే ప్రతి ఒక్కరు చదవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం....

తెల్లబియ్యం. మన దేశంలో అత్యధిక మంది రోజువారీ ఆహారం. కొన్ని ప్రదేశాల్లో అన్నంను ఒకటే పూట తింటారు. మరొకొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా తింటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ స్పృహ పెరిగింది. దీంతో అత

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (22:20 IST)
తెల్లబియ్యం. మన దేశంలో అత్యధిక మంది రోజువారీ ఆహారం. కొన్ని ప్రదేశాల్లో అన్నంను ఒకటే పూట తింటారు. మరొకొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా తింటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ స్పృహ పెరిగింది. దీంతో అత్యధికంగా తీసుకునే తెల్లబియ్యంపై కూడా అవగాహన పెంచుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లబియ్యం అంటేనే బాగా పాలిష్ చేస్తారని, దాంట్లో న్యూట్రీషియన్స్ తగ్గుతాయని, దాన్ని తినడం వల్ల ఎంతో నష్టమని, తెల్లబియ్యం తినడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
తెల్లబియ్యంలో ఫైబర్ శాతం పెద్దగా ఉండదు. ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి తెల్లబియ్యంను మానేసి ఫైబర్ ఉన్న వాటిని తింటే మంచిది. కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నం తినడం మానేస్తే బరువు తగ్గిపోతారు. అన్నం మానేస్తే అవసరానికి మించిన ఆకలి వేయదు. లిమిట్‌గా తింటారు. బియ్యం తినడం వల్ల ఇంట్లో స్టార్ట్ కంటెంటె తగ్గుతుంది. దీనివల్లే ఒంట్లో షుగర్ లెవల్ పెరిగుతూ ఉంటాయి. బియ్యం మానేయడం వల్ల ఒంట్లో బ్లడ్, షుగర్స్ నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయి. 
 
ఏ క్రీడాకారుడ్ని అడిగినా, సినిమా హీరోలు, బాడీబిల్డర్లు ఎవరిని అడిగినా వారు ఇదే చెబుతారు. అన్నం చాలా తక్కువ తింటామని చెబుతుంటారు. న్యూట్రియన్స్ ఉండే ఆహారం తీసుకుంటే శరీర భాగాలు బాగా పనిచేస్తాయి. మలబద్ధకం, అజీర్ణం, పొట్ట, లివర్ సమస్యలు, తక్కువ జ్ఞాపకశక్తి ఇవన్నీ దరిదాపులలోకి రాకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments