పైల్స్ నివారణకు నీళ్లెక్కువ తాగాల్సిందే..

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (17:15 IST)
పైల్స్ నివారణకు సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవటం వలన ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు. బ్రోకలీ, ఉల్లిపాయలు, దోసకాయలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, పుట్టగొడుగు వంటి విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తీసుకోండి. వీలైతే, బొప్పాయిని రోజూ తీసుకోవాలి. 
 
ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కనుక, ప్రతి రోజూ ఒకటి లేదా రెండు ముక్కలు బొప్పాయిని తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అలాగే ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండును తినడం చేస్తే పైల్స్ సమస్య వుండదు.  
 
ఇకపోతే.. పైల్స్‌తో బాధపడుతున్న రోగులకు బ్రౌన్ రైస్ చాలా మేలు చేస్తుంది. అలాగే నిజంగా పైల్స్ వదిలించుకోవాలని కోరుకుంటే నీటిని ఎక్కువగా తాగాలి.  నీరు త్రాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అధికరించి పైల్స్ సమస్యను తొలగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తతో అఫైర్ కొనసాగించాలంటే.. నెలకు రూ.85వేలు అద్దె చెల్లించాల్సిందే

అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ వ్యక్తి

Thunderstorms: ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు

Donald Trump: కృత్రిమ మేధస్సును ఉపయోగించి నకిలీ చిత్రాలు.. డొనాల్డ్ ట్రంప్

చైన్ స్నాచింగ్.. రూ.7లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలు సీజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raashi Khanna: ఆయన ప్రతి మాటలో విలువ ఉంటుంది, మహేష్ బాబు తో కూడా నటించాలనుంది : రాశి ఖన్నా

Nabha Natesh: నాగబంధం శైలిలో నమో రే పాటకు క్లాసిక్ నృత్యతో ఆకట్టుకున్న నభా నటేష్ మరియు దక్ష నాగర్కర్

Harish Shankar: ఖుషికి కొనసాగింపు అనుకున్నాం కానీ కారణాలవల్ల ఉస్తాద్ కథ మార్చాం : హరీష్ శంకర్

PawanKalyan: నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం : పవన్ కళ్యాణ్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

తర్వాతి కథనం
Show comments