Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజ్జిగలో మిరియాల పొడి చేర్చి తాగితే..?

Webdunia
శనివారం, 11 మే 2019 (14:59 IST)
మిరియాలు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. నల్ల మిరియాలు శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగిస్తాయి.


కొత్త ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవకుండా చూస్తాయి. మిరియాల్లో విటమిన్ ఎ,సి,కెలతో పాటు మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్ధమైన మెటబాలిక్ వంటివి శరీరానికి శనినిచ్చేలా పనిచేస్తాయి.
 
రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. రోజూ మీరు తాగే టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. రోజూ రెండు మిరియాలను దంచి.. మజ్జిగలో వేసుకుని తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
రెండు, మూడు స్పూన్ల మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వున్న ప్రాంతంలో కడితే నొప్పి, వాపు తగ్గుతుంది.

అజీర్ణ సమస్యలతో బాధపడే వారు మిరియాలపొడికి కొద్దిగా బెల్లం కలిపి రోజూ రాత్రి పూట ఆహారం తినడానికి ముందు తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments