Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిక్ పేషెంట్లకు పనీర్ పువ్వులు ఒక వరం, ఎలాగంటే?

సిహెచ్
మంగళవారం, 12 మార్చి 2024 (21:31 IST)
ఈరోజుల్లో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. పనీర్ పువ్వు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాము.
 
పనీర్ పువ్వు అనేది ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాలను నయం చేసే ఒక మూలిక.
శరీరంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తాయి. మధుమేహం వల్ల బీటా కణాలు దెబ్బతింటాయి.
పనీర్ పువ్వు లేదా దాని నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
6-7 పనీర్ పువ్వులను తీసుకుని వాటిని ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి.
వాటిని రాత్రిపూట లేదా 2-3 గంటలు నానబెట్టవచ్చు.
పనీర్ పువ్వులను నీటిలో వేసి ఉడకబెట్టి, ఆ నీటిని వడకట్టి వాటిని గోరువెచ్చగా తాగాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

తర్వాతి కథనం
Show comments