Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి ఉల్లిపాయలను తింటే..? 4 గంటల్లోనే శరీరంలోని షుగర్ తగ్గుతుందట!

Webdunia
గురువారం, 16 మే 2019 (18:08 IST)
భారతీయుల్లో చాలామంది ప్రస్తుతం బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు. మనం తినే ఆహారం కూడా వీటికి కారణం అవుతున్నాయి. వంటల్లో ఉపయోగించే ఆహారపదార్థాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వాటిల్లో ప్రముఖంగా వినిపించే పేరు ఉల్లిపాయ. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల్లో చక్కని వాసన, రుచి రావాలంటే ఉల్లిపాయదే కీలకపాత్ర. 
 
అయితే ఉల్లిపాయలు కేవలం రుచికే కాదు, మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల షుగర్ బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో తేలింది.
 
100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తినడం ద్వారా కేవలం 4 గంటల వ్యవధిలోనే షుగర్ తగ్గుతుందట. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు ఉల్లిపాయలను తింటే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి తద్వారా షుగర్ కూడా కంట్రోల్ అవుతుందట. 
 
ఈ విషయాన్ని ఎన్విరాన్‌మెంట‌ల్ హెల్త్ ఇన్‌సైట్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తింటే 4 గంటల వ్యవధిలో బ్లడ్ షుగర్ స్థాయి కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు తేల్చారు. కాబట్టి టైప్-2 డయాబెటిస్ ఉన్న వారు ఎరుపు రంగులో ఉండే పచ్చి ఉల్లిపాయలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments