Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండిన బొప్పాయి కంటే.. పచ్చి బొప్పాయి మేలు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:49 IST)
బొప్పాయి పండు వలన మన శరీరానికి చాలా పోషకాలు అందుతాయని మనకు తెలుసు. పండు బొప్పాయి వలన మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయి వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి బొప్పాయిని తరచుగా తినడం వలన ఉదర సంబంధ రోగాలు నయం అవుతాయి. పచ్చి బొప్పాయి తినడం వలన రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. 
 
ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల అది తింటే శరీరంలో గాయాలు త్వరగా మానిపోతాయి. చర్మ సౌందర్యానికి కూడా బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది. పండిన బొప్పాయి కంటే పచ్చిబొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. 
 
పొపైన్, చైమో పొపైన్‌లు మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. స్థూలకాయంతో బాధపడేవారు, అజీర్తితో బాధపడేవారు ఇది తినడం వలన ప్రయోజనం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కడుపులోని మలినాలను బయటకు పంపుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. కంటి సంబంధిత వ్యధులు, విటమిన్ల లోపం రాకుండా చూస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments