వేపాకు నూనెను మహిళలపై పొట్టపైన మాత్రం రాసుకోకూడదట..?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (14:28 IST)
వేపాకును రోజూ ఓ అర స్పూన్ ఆహారంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. వేపాకు పొడిని స్త్రీల గర్భాశయంపైనా కూడా ప్రభావం చూపుతుందట.  గర్భాశయంలో ప్రవేశించిన వీర్య కణాలను కూడా నశింపజేసే శక్తి దీనికి ఉందట. అందువల్ల మహిళ తన పొట్టపైన ఎట్టి పరిస్థితుల్లోనూ వేపాకును కానీ వేప నూనెను కానీ రాసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు. కానీ ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తే మంచి ఫలితాన్నిస్తుంది. కానీ మోతాదుకి మించి తీసుకుంటే మాత్రం ఉదరానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మధుమేహ రోగులకు బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు కొద్ది మోతాదులో వేప నూనెను తీసుకోమని వైద్యులు చెపుతుంటారు. ఐతే నిర్ణీత మోతాదుకు మించి వేప నూనెను తీసుకోవడం కూడదని, ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు వేపాకును వాడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments