Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో మాంసాహారాన్ని ఇలా తీసుకుంటే?

వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (10:57 IST)
వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి మంచి పోషకాలు అందించే వాటిని తీసుకోవాలి. 
 
ఈ ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలోనూ నీటిని తగిన మోతాదు తీసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం లేదా శుద్ధి చేసిన నీటిని తాగటం ఎంతో ముఖ్యం. అలాగే విటమిన్ సి వున్న ఉలవలు, నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
వర్షాకాలం సమయంలో మన శరీరానికి త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు,అల్లం, పసుపు, కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి. మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments