Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారింజ పండులో ఉన్న లాభాలేమిటో తెలుసుకుందాం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (22:34 IST)
నారింజ పండును అందరూ ఇష్టపడి జ్యూస్ చేసి తాగుతుంటారు. సీజన్‌తో నిమిత్తం లేకుండా అన్ని సీజన్లో వీటిని తింటుంటారు. అయితే నారింజ పండును చలికాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రతిరోజు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
ఆరంజ్ పండు పోషకాలలో మెండు అంటారు. ఇందులో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. నారింజలో ఎలాంటి కొలస్ట్రాల్ ఉండవు. ఇందులో డైటర్ పైబర్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఉండే విషతుల్యాలు త్వరితంగా బయటపడుతాయి. ఆరంజ్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.
 
నారింజలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ప్రూట్. సహజ సిద్దమైన ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వలన రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నారింజలో విటమిన్ బీ కాంప్లెక్స్ అధింగా ఉండడం వల్ల రక్తంలొ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నారింజలో ఉండే పోషకతత్వాలు ఎముకలను బలపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments