Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే?

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బ

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (10:44 IST)
శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బరువును తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. 
 
కివి పండులో సోడియం లెవల్స్‌ కూడా తక్కువే వుండటంతో హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్‌ ఇ లభిస్తుంది. విటమిన్‌ ఇ అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. కివి పండులో పోలిక్‌ యాసిడ్‌ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. పోలిక్‌ యాసిడ్‌లు గర్భస్థ శిశువుల్లో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగినంత విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్‌ కారకాలను దూరం చేస్తుంది. రక్తంలో షుగర్‌ స్థాయిలను తగ్గించి, డయాబెటీస్‌ రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

తర్వాతి కథనం