Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ మూడు అరటిపండ్లు తీసుకుంటే...

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:22 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటిపండు ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు మూడు అరటిపండ్లను తీసుకోవడం వలన గుండెపోటు సమస్యలను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొక అరటిపండు, రాత్రి భోజనం తరువాత మూడో అరటిపండు తీసుకునే వారి శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
పాలు, గింజలు, చేప, స్పానిష్ వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోడం కంటే మూడు అరటిపండ్లను రొజువారీ తీసుకోవడం వలన గుండెపోటు, రక్తపోటు వంటివి తగ్గిపోతాయని వారు చెబుతున్నారు. పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సంవత్సరానికి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటుని నియంతచ్రించవచ్చని ఆ పరిశోధనలో తేలింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments