Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ మూడు అరటిపండ్లు తీసుకుంటే...

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:22 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటిపండు ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు మూడు అరటిపండ్లను తీసుకోవడం వలన గుండెపోటు సమస్యలను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొక అరటిపండు, రాత్రి భోజనం తరువాత మూడో అరటిపండు తీసుకునే వారి శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
పాలు, గింజలు, చేప, స్పానిష్ వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోడం కంటే మూడు అరటిపండ్లను రొజువారీ తీసుకోవడం వలన గుండెపోటు, రక్తపోటు వంటివి తగ్గిపోతాయని వారు చెబుతున్నారు. పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సంవత్సరానికి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటుని నియంతచ్రించవచ్చని ఆ పరిశోధనలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments