Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:31 IST)
చాలామంది అధిక బరువు కారణంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో శరీర బరువు తగ్గించుకోవడం కోసం ఏవేవో మందులు, మాత్రలు, టానిక్‌లు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. పిండి పదార్థాలు అధికంగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పిండి పదార్థాలు తీసుకుంటే.. వాటిలోని కార్బోహైడ్రేట్స్ బరువు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు పిండి పదార్థాలు తీసుకోవడం మానేయండి. అప్పుడే బరువు తగ్గుతారు. ఒకవేళ అలానే తింటే.. ఇక ఎప్పటికి బరువు తగ్గరని వైద్యులు చెప్తున్నారు. నేటి తరుణంలో చపాతీలు, పరోటాకు తినేవారే ఎక్కువగా ఉన్నారు. ఇవి లేని ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. 
 
చపాతీలు, పరోటాకు ఎన్ని తిన్నా కూడా కొద్దిగా అన్నం తినాలి. అప్పుడే బరువు పెరగదు. ఇటీవలే చేసిన ఓ పరిశోధనలో అన్నం తరచు తినేవారికి బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి చపాతీలు, పరోటాకు తినడం మానేసి.. అన్నం తినడం మొదలు పెట్టండి.. అప్పుడే మీరు బరువు తగ్గుతారు. లేదంటే.. ఇక మీ ఇష్టం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments