Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:31 IST)
చాలామంది అధిక బరువు కారణంగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో శరీర బరువు తగ్గించుకోవడం కోసం ఏవేవో మందులు, మాత్రలు, టానిక్‌లు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. పిండి పదార్థాలు అధికంగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పిండి పదార్థాలు తీసుకుంటే.. వాటిలోని కార్బోహైడ్రేట్స్ బరువు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు పిండి పదార్థాలు తీసుకోవడం మానేయండి. అప్పుడే బరువు తగ్గుతారు. ఒకవేళ అలానే తింటే.. ఇక ఎప్పటికి బరువు తగ్గరని వైద్యులు చెప్తున్నారు. నేటి తరుణంలో చపాతీలు, పరోటాకు తినేవారే ఎక్కువగా ఉన్నారు. ఇవి లేని ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. 
 
చపాతీలు, పరోటాకు ఎన్ని తిన్నా కూడా కొద్దిగా అన్నం తినాలి. అప్పుడే బరువు పెరగదు. ఇటీవలే చేసిన ఓ పరిశోధనలో అన్నం తరచు తినేవారికి బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి చపాతీలు, పరోటాకు తినడం మానేసి.. అన్నం తినడం మొదలు పెట్టండి.. అప్పుడే మీరు బరువు తగ్గుతారు. లేదంటే.. ఇక మీ ఇష్టం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అత్యవసర పరిస్థితి ఉంటే జగన్ ఇలా తిరుగుతుంటాడా?... పైలట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments