ఫ్రిడ్జిలో ఏ పండు ఎంతకాలం నిల్వ పెట్టవచ్చు?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:40 IST)
మార్కెట్టు నుంచి పండ్లను తీసుకురాగానే చాలామంది వాటిని ఫ్రిడ్జిలో పెట్టేస్తారు. కానీ అవి ఎంతకాలం నిల్వపెట్టవచ్చనేది కొందరికి తెలియదు. ఏ పండును ఎంతకాలం నిల్వ వుంచుకోవచ్చో తెలుసుకుందాము. బొప్పాయి పండును ఫ్రిడ్జిలో 5 రోజుల నుంచి 7 రోజుల వరకూ స్టోర్ చేయవచ్చు.  పైనాపిల్ పండును ఫ్రిడ్జిలో 6 రోజుల కంటే ఎక్కువ నిల్వపెట్టకూడదు.
 
మామిడి పండ్లను 7 రోజుల నుంచి 14 రోజుల వరకూ ఫ్రిడ్జిలో వుంచవచ్చు. అవేమీ పాడవవు. రిఫ్రిజిరేటర్‌లో మొత్తం దానిమ్మలను ఉంచినట్లయితే, షెల్ఫ్ జీవితం రెండు నెలల వరకు ఉంటుంది. కానీ కట్ చేస్తే 2 రోజులే వుంటాయి. సపోటాలు పండినవి అయితే వారం రోజులు, పచ్చిగా వుంటే 10 రోజుల వరకూ నిల్వ వుంటాయి.
 
పుచ్చకాయలు కోసి ముక్కలు చేసినవి అయితే 2 రోజులు మించరాదు. స్ట్రాబెర్రీలను 3 నుంచి 5 రోజులు మాత్రమే నిల్వపెట్టుకోవాలి. అంతకుమించి వుంటే పాడయిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత

పవన్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి.. ప్లీజ్ : దీపిక వినతి

ఇండిగో సంక్షోభం: పండుగ సీజన్‌లో టిక్కెట్ల ధరలు పెరుగుతాయ్- రామ్మోహన్ నాయుడు

గ్రీస్ యువరాణి.. భారత సంతతి మాథ్యూ జెరెమియా కుమార్‌తో ప్రేమలో పడింది.. పెళ్లి ఎలా?

సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణీ.. రాజకీయ పార్టీపై త్వరలో ప్రకటన?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments