Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జిలో ఏ పండు ఎంతకాలం నిల్వ పెట్టవచ్చు?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:40 IST)
మార్కెట్టు నుంచి పండ్లను తీసుకురాగానే చాలామంది వాటిని ఫ్రిడ్జిలో పెట్టేస్తారు. కానీ అవి ఎంతకాలం నిల్వపెట్టవచ్చనేది కొందరికి తెలియదు. ఏ పండును ఎంతకాలం నిల్వ వుంచుకోవచ్చో తెలుసుకుందాము. బొప్పాయి పండును ఫ్రిడ్జిలో 5 రోజుల నుంచి 7 రోజుల వరకూ స్టోర్ చేయవచ్చు.  పైనాపిల్ పండును ఫ్రిడ్జిలో 6 రోజుల కంటే ఎక్కువ నిల్వపెట్టకూడదు.
 
మామిడి పండ్లను 7 రోజుల నుంచి 14 రోజుల వరకూ ఫ్రిడ్జిలో వుంచవచ్చు. అవేమీ పాడవవు. రిఫ్రిజిరేటర్‌లో మొత్తం దానిమ్మలను ఉంచినట్లయితే, షెల్ఫ్ జీవితం రెండు నెలల వరకు ఉంటుంది. కానీ కట్ చేస్తే 2 రోజులే వుంటాయి. సపోటాలు పండినవి అయితే వారం రోజులు, పచ్చిగా వుంటే 10 రోజుల వరకూ నిల్వ వుంటాయి.
 
పుచ్చకాయలు కోసి ముక్కలు చేసినవి అయితే 2 రోజులు మించరాదు. స్ట్రాబెర్రీలను 3 నుంచి 5 రోజులు మాత్రమే నిల్వపెట్టుకోవాలి. అంతకుమించి వుంటే పాడయిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments