చలికాలంలో అల్లం, వెల్లుల్లిని తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (14:42 IST)
చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకూడదంటే.. వ్యాధినిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి.
 
వ్యాయామం తప్పనిసరిగా వుండాలి. ముఖ్యంగా అల్పాహారంలో ఓట్స్ వుండేలా చూసుకోవాలి. నట్స్, యాపిల్స్, పియర్స్, క్రాన్‌బెర్రీస్ వంటివి తీసుకోవాలి. అలాగే పాలకూర, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
ఇంకా మాంసాహారంలో చేపలు, కోడిగుడ్లు వంటివి చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అల్లం, వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

తర్వాతి కథనం
Show comments