Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేయాలి..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అల్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలానే కడుపంతా ఉబ్బిపోయే జలోదరం సమస్యరావొచ్చు. దీన్నే అసైటిస్  అంటారు. ఒక్కోసారి అల్సర్ పుండు చితికిపోయి తిన్న ఆహారం పేగుల్లోకి వ్యాపిస్తుంది. దాంతో విపరీతమైన కడుపునొప్పి మొదలవుతుంది. దీన్నే పర్‌ఫోరేషన్ అంటారు. విపరీతంగా రక్తస్రావం కావడంతో పాటు ఆమాశయంలో, ప్రేగుల్లో జీర్ణాశయంలో రంధ్రాలు పడి ఈ సమస్యతో కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు.
 
అల్సర్ల వ్యాధికి చేసే ఆయుర్వేద చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది జీర్ణరసాల అధిక ఉత్పత్తిని నియంత్రిచడం, రెండవది ఏర్పడిన అల్సర్లను మానిపోయే చికిత్స చేయడం. ఇక శోధన చికిత్సలో భాగంగా పాలకు పుండ్లను తగ్గించే శక్తి ఉండడం వలన పాలు ప్రధాన అంశంగా ఉండే క్షీరవస్తి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. వమన చికిత్సలు, రోపణ చికిత్సలు, క్షీరవస్తి చికిత్సలతో అల్సర్ సమస్యలు శాశ్వతంగా నయమైపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments