Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేయాలి..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అల్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలానే కడుపంతా ఉబ్బిపోయే జలోదరం సమస్యరావొచ్చు. దీన్నే అసైటిస్  అంటారు. ఒక్కోసారి అల్సర్ పుండు చితికిపోయి తిన్న ఆహారం పేగుల్లోకి వ్యాపిస్తుంది. దాంతో విపరీతమైన కడుపునొప్పి మొదలవుతుంది. దీన్నే పర్‌ఫోరేషన్ అంటారు. విపరీతంగా రక్తస్రావం కావడంతో పాటు ఆమాశయంలో, ప్రేగుల్లో జీర్ణాశయంలో రంధ్రాలు పడి ఈ సమస్యతో కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు.
 
అల్సర్ల వ్యాధికి చేసే ఆయుర్వేద చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది జీర్ణరసాల అధిక ఉత్పత్తిని నియంత్రిచడం, రెండవది ఏర్పడిన అల్సర్లను మానిపోయే చికిత్స చేయడం. ఇక శోధన చికిత్సలో భాగంగా పాలకు పుండ్లను తగ్గించే శక్తి ఉండడం వలన పాలు ప్రధాన అంశంగా ఉండే క్షీరవస్తి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. వమన చికిత్సలు, రోపణ చికిత్సలు, క్షీరవస్తి చికిత్సలతో అల్సర్ సమస్యలు శాశ్వతంగా నయమైపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments