Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేయాలి..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:54 IST)
అల్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలానే కడుపంతా ఉబ్బిపోయే జలోదరం సమస్యరావొచ్చు. దీన్నే అసైటిస్  అంటారు. ఒక్కోసారి అల్సర్ పుండు చితికిపోయి తిన్న ఆహారం పేగుల్లోకి వ్యాపిస్తుంది. దాంతో విపరీతమైన కడుపునొప్పి మొదలవుతుంది. దీన్నే పర్‌ఫోరేషన్ అంటారు. విపరీతంగా రక్తస్రావం కావడంతో పాటు ఆమాశయంలో, ప్రేగుల్లో జీర్ణాశయంలో రంధ్రాలు పడి ఈ సమస్యతో కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు.
 
అల్సర్ల వ్యాధికి చేసే ఆయుర్వేద చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది జీర్ణరసాల అధిక ఉత్పత్తిని నియంత్రిచడం, రెండవది ఏర్పడిన అల్సర్లను మానిపోయే చికిత్స చేయడం. ఇక శోధన చికిత్సలో భాగంగా పాలకు పుండ్లను తగ్గించే శక్తి ఉండడం వలన పాలు ప్రధాన అంశంగా ఉండే క్షీరవస్తి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. వమన చికిత్సలు, రోపణ చికిత్సలు, క్షీరవస్తి చికిత్సలతో అల్సర్ సమస్యలు శాశ్వతంగా నయమైపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

RPF Constable Carries Child: బిడ్డతో పాటు లాఠీ.. ప్లాట్‌ఫారమ్‌పై గస్తీ చేస్తోన్న మహిళా కానిస్టేబుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments