Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ వేడినీళ్లు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:15 IST)
మధుమేహ వ్యాధితో బాధపడేవారు వైద్యచికిత్సల ద్వారా దొరికిన మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం ఉండదు. వేడి నీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం వ్యాధి దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత గ్లాస్ వేడినీళ్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపడుతుంది.
 
కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చేయండి.. వేడినీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి అరగంట పాటు పాదాలను ఆ నీటిలో ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ వేడినీళ్లు తీసుకుంటే మంచిది. అలానే అధిక బరువు కూడా తగ్గుతారు. వేడినీటిని తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకుపంపుతుంది.      

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి (Video)

ఆ మహిళతో 10 ఏళ్ల క్రితమే ఆ మ్యాటర్ సెటిలైంది, జనసేన నాయకుడు కిరణ్ రాయల్

ద్యావుడా... పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ దిగిన రైతు (video)

ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగ్ మాయం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

తర్వాతి కథనం
Show comments