Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ వేడినీళ్లు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:15 IST)
మధుమేహ వ్యాధితో బాధపడేవారు వైద్యచికిత్సల ద్వారా దొరికిన మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం ఉండదు. వేడి నీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం వ్యాధి దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత గ్లాస్ వేడినీళ్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపడుతుంది.
 
కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చేయండి.. వేడినీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి అరగంట పాటు పాదాలను ఆ నీటిలో ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ వేడినీళ్లు తీసుకుంటే మంచిది. అలానే అధిక బరువు కూడా తగ్గుతారు. వేడినీటిని తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకుపంపుతుంది.      

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

ప్రేమకు అడ్డుగా ఉందని యువతి తల్లిపై ప్రేమోన్మాది దాడి.. గొంతు పిసికి చంపడానికి యత్నం (Video)

ఛాతినొప్పి పేరుతో పోసాని డ్రామాలు... ఖాకీలకు వైకాపా నేత ముప్పతిప్పలు (Video)

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్

సరూర్ నగర్‌లో పది మంది హిజ్రాల అరెస్టు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

తర్వాతి కథనం
Show comments