Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాడు నొప్పి నివారణకు (video)

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:34 IST)
తలనొప్పి వేరు, మాడు నొప్పి వేరు. ఒక్క మాడుభాగంలోనే ఇది వస్తుంది. బస్సు ప్రయాణాలలో, షాపింగులలో, ఎండలో తిరిగేటప్పుడు, టెంన్షన్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది.

మంచినీళ్ళు తక్కువగా త్రా గి తిరిగే వారికి శరీరంలో నీరు చాలక, తలకు అందవలసిన రక్త ప్రసరణ అందక, రక్తంలో నీరు తగ్గడం వలన మాడు భాగం వేడెక్కువై మాడు నొప్పి వస్తుంది.

రేడియేటర్ నీళ్ళు తగ్గితే ఇంజన్ వేడెక్కినట్లే మనకు మాడు భాగం వేడెక్కుతుంది. పైన చెప్పిన సందర్భాలలో మూత్రం వస్తుందని నీరు త్రాగక తిరిగి నందుకు మాడు నొప్పి వస్తుంది. ..
 
చిట్కాలు:-
1) ఎప్పుడూ మాడునొప్పి అనిపించినా వెంటనే మాడుపై నీళ్ళతో తడిపి, కుదిరితే చేతిగుడ్డ తడిపి ఉంచుకోవచ్చు. 
2) పగలు మాడు నొప్పి వస్తే సాయంకాలం తలస్నానం చేయడం మంచిది. 
3) రోజూ నీరు బాగా త్రాగాలి. కూడా సీసా ఉంచుకుని కొంచెం కొంచెం పైన చెప్పిన సందర్భాలలో త్రాగితే మంచిది. మూత్రం రాదు. మాడు నొప్పి రాదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో వింత వ్యాధి.. 13కి పెరిగిన పిల్లల మరణాలు.. లక్షణాలివే

Hyderabad : కొండపై స్త్రీపురుషుల మృతదేహాలు.. ఏదైనా సంబంధం ఉందా?

Tirumala: శ్రీవారి ఆలయంలో అరకిలోకు పైగా బంగారాన్ని దొంగలించాడు.. ఎలా ఆ పని చేశాడంటే?

Bear Hugging Shivling: శివలింగాన్ని కౌగిలించుకున్న ఎలుగుబంటి.. వీడియో వైరల్

Samosa: సమోసా తిందామని చూస్తే బ్లేడ్.. షాకైన హోంగార్డు.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

Daaku Maharaaj : డాకు మహారాజ్‌తో బాలయ్య ఒకే ఒక్కడు.. ప్రపంచ రికార్డ్ నమోదు

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments