Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చని అరటిపండ్లతో బరువు, మధుమేహం మటాష్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (21:43 IST)
బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చని అరటి పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణం బాగా జరుగుతుంది. ఆకుపచ్చని అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఎ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి.  
 
ఆకుపచ్చ అరటిపండులో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తలనొప్పి, చెస్ట్ పెయిన్, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి సమస్యలని కూడా ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఆకుపచ్చని అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. కార్డియో వాస్క్యూలర్ సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

పెట్రోల్ బంకులో పేలిన లారీ ఆయిల్ ట్యాంక్, అందరూ పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం - video

200 మంది విటులకు హెచ్.ఐ.వి రోగాన్ని అంటించిన వ్యభిచారిణి.. ఎక్కడ?

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

తర్వాతి కథనం
Show comments