Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్జీమర్స్‌ను తగ్గించే అత్తిపండు (video)

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:05 IST)
ఎండిన లేదా తాజాగా ఉన్న అత్తి పండ్లు ఒక సహజ విరేచనాల మందుగా పనిచేస్తాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉండుటం వల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికల పని తీరును ప్రోత్సహిస్తుంది. ప్రతి మూడు గ్రాముల పండులో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. అత్తి పండ్లను తీసుకోవడం వలన మలబద్ధకంను చాలా బాగా నిరోధిస్తుంది.
 
అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్- ఫైబర్ సంబంధిత ఆహారాలు వుండటం వల్ల బరువు తగ్గించటంలో సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది. అత్తి పండులో పీచు పదార్థం కలిగిన అద్భుతమైన మూలం ఉంటుంది. దీనిని బరువు తగ్గించుకోవటానికి సమర్థవంతమైన ఆహారంగా చెప్పవచ్చు.
 
అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా వుంది. పెక్టిన్ అని పిలిచే కరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థ కొలెస్ట్రాల్ బయటకు పంపుతుంది. కాబట్టి ఒక సాధారణ ఆహారంలో అత్తి పండ్లను తీసుకోవటం వలన మీకు అన్ని సాధారణ మార్గాల్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.
 
అత్తిపండ్లలో ఫైబర్, రాగి, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో వున్నాయి. కనుక ఇవి జ్ఞాపకశక్తికి దోహదం చేస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి. అల్జీమర్స్ సమస్యను తగ్గిస్తాయి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

తర్వాతి కథనం
Show comments