Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్జీమర్స్‌ను తగ్గించే అత్తిపండు (video)

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:05 IST)
ఎండిన లేదా తాజాగా ఉన్న అత్తి పండ్లు ఒక సహజ విరేచనాల మందుగా పనిచేస్తాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉండుటం వల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికల పని తీరును ప్రోత్సహిస్తుంది. ప్రతి మూడు గ్రాముల పండులో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. అత్తి పండ్లను తీసుకోవడం వలన మలబద్ధకంను చాలా బాగా నిరోధిస్తుంది.
 
అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్- ఫైబర్ సంబంధిత ఆహారాలు వుండటం వల్ల బరువు తగ్గించటంలో సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది. అత్తి పండులో పీచు పదార్థం కలిగిన అద్భుతమైన మూలం ఉంటుంది. దీనిని బరువు తగ్గించుకోవటానికి సమర్థవంతమైన ఆహారంగా చెప్పవచ్చు.
 
అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా వుంది. పెక్టిన్ అని పిలిచే కరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థ కొలెస్ట్రాల్ బయటకు పంపుతుంది. కాబట్టి ఒక సాధారణ ఆహారంలో అత్తి పండ్లను తీసుకోవటం వలన మీకు అన్ని సాధారణ మార్గాల్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.
 
అత్తిపండ్లలో ఫైబర్, రాగి, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో వున్నాయి. కనుక ఇవి జ్ఞాపకశక్తికి దోహదం చేస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి. అల్జీమర్స్ సమస్యను తగ్గిస్తాయి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

ప్రియురాలు మాట్లాడలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments