Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మెంతిపొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (20:16 IST)
వేసవిలో మెంతిపొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే చలువ చేస్తుంది. శరీరంలో ఉష్ణం తగ్గుతుంది. అయితే మోతాదుకు మించి తీసుకోకూడదు. అలాగే మెంతిపొడిని రోజు 2 స్పూన్లు పాలల్లో గాని లేదా నీళ్లల్లో గాని కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
 
కొలెస్ట్రాల్ తో బాధపడే వారు రోజు కు 10 నుండి 20 గ్రాముల మెంతులుని నీళ్లకు లేదా మజ్జిగకు కలిపి తీసుకుంటే ప్రమాదకరమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెంతులు పేగుల వాపును తగ్గిస్తుంది. మెంతు లోని చేదు తత్వాన్ని కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి.
 
అలాగే సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. తలలో చుండ్రును తగ్గించడానికి మెంతులు సహాయపడతాయి. కిడ్నీ, మూత్రాశయ వ్యాధులకు మెంతులు దివ్య ఔషధం. కడుపు నొప్పిని తగ్గించే గుణం మెంతులకు ఉంటుంది.
 
మెంతులని నీళ్లతో కలిపి పైపూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీముపొక్కులు, ఎముకలు విరగడం, కీళ్ల వాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. మెంతులతో తయారు చేసిన తేనీరు తీసుకోవడం వాళ్ళ శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

తర్వాతి కథనం
Show comments