Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి ఆరోగ్యం కోసం వారానికి 2 లేదా 3సార్లు చేపల్ని..?

Webdunia
గురువారం, 2 జులై 2020 (19:51 IST)
కంటి ఆరోగ్యం కోసం వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తినాలని ఆయుర్వద నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం చేపలు తీసుకునేముందు పసుపు, ఉప్పుతో బాగా శుభ్రం చేసుకున్నాకే వాడాలి. చేపలతో కంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది.
 
చేపలో ఉండే విటమిన్ డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. 
 
కళ్లకు వచ్చే జబ్బులను కూడా దరిచేరనీయవు. అలాగే కాయగూరల్లో క్యారెట్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నేత్రాలకు అవసరమైన విటమిన్-ఎ, బీటాకెరొటిన్‌లు క్యారెట్‌లో లభిస్తాయి. క్యారెట్‌లో లభించే పొటాషియం, పీచుపదార్ధాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపతోనూ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments