Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ఆముదాన్ని వేడి చేసి ఇలా వాడితే..?

Webdunia
గురువారం, 2 జులై 2020 (13:28 IST)
ఆముదం వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఆముదాన్ని వేడి చేసి రాసుకోవడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. ఆముదాన్ని వేడి చేసి చర్మానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. చర్మంపై వున్న మృతణాలు తొలగిపోతాయి. మెరిసే చర్మం పొందవచ్చు. అలాగే వేడి చేసిన ఆముదమును రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి.. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేస్తే .. పగిలిన పాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
కొంత మందికి చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు పడుతాయి. అలా ముడతలు పడిన చర్మానికి వేడి చేసిన ఆముదమును రాసి, మెల్లగా మర్దనా చేస్తే మంచి ఫలితం వుంటుంది. నిత్యయవ్వనులుగా వుంటారు. అలాగే ఆముదముతో.. బేకింగ్ సోడా కలిపి మచ్చలపై రాస్తే.. చర్మంపై ఉన్న మచ్చలు తొలిగిపోతాయి. చర్మంపై గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఈ ఆముదం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి మంచి మాయిశ్చ్చరైజర్‌గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఆముదం నూనెను ఉపయోగించాలి. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. అలాగే చుండ్రు, దురద సమస్యలను దూరం చేస్తుంది. ఆముదం నూనెలో రెండు చుక్కల కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు తగ్గటమే కాక జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments