Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట.. పిజ్జా, బర్గర్, సూప్స్ తీసుకుంటున్నారా?

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (17:12 IST)
ఆహారం ఆరోగ్యానికి ఔషధం లాంటిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. సాధారణంగా, ఉదయం వేళ కంటే మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం పూట సూప్స్ తీసుకోకూడదు. 
 
సూప్ రకాలు : మధ్యాహ్నం సమయంలో సూప్ రకాలను తీసుకోకపోవడం మంచిది. కారణం, సాధారణంగా సూప్ రకాలు తీసుకుంటే భోజనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సూప్స్ ఆకలిని పెంచేస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. తద్వారా బరువు పెరిగిపోతారు. 
 
బర్గర్ : బర్గర్ వంటి స్నాక్ రకాల ఆహారాలను చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు. ఇది అనారోగ్యానికి కారణం అవుతుందిద. ముఖ్యంగా, బర్గర్, పిజ్జా వంటి ఆహారాలను మధ్యాహ్నం సమయంలో తింటే కొవ్వు శాతం పెరిగిపోతుంది. 
 
సలాడ్స్ : చాలా తక్కువ కేలరీలు ఉన్నాయి. ఇది ఉదయం పూట తీసుకోవడానికి మాత్రమే ఉత్తమం. మధ్యాహ్నం పూట తీసుకునేందుకు ఉపయోగపడవు. 
 
శాండ్ విచ్ : బ్రెడ్‌తో తయారు చేసిన ఆహారాన్ని మధ్యాహ్నం పూట తీసుకోకపోవడం మంచిది. కారణం ఇందులో ఎక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్స్ ఉండటం వలన జీర్ణ రుగ్మతలు ఏర్పడతాయి.
 
 
 
నూడుల్స్ : నూడుల్స్ మధ్యాహ్నం భోజనం సమయంలో తినకూడదు. ఇందులోని కార్బోహైడ్రేట్లు బరువును పెంచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments