Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో శొంఠి కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
సోమవారం, 22 జనవరి 2024 (16:38 IST)
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శొంఠి పొడిని పాలతో కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు వేడి పాలలో కొద్దిగా శొంఠి పొడి కలిపి తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
 
శొంఠి పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, అపానవాయువు, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు శొంఠి పాలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతా కాలంలో కొందరికి కీళ్ల నొప్పులు ఇబ్బందులు పెడతాయి, అలాంటివారు శొంఠి పాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటాయి.
 
శొంఠి పాలలో క్యాల్షియం, విటమిన్ డి ఉన్నాయి, ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, పాలలో శొంఠి పొడిని కలిపి త్రాగవచ్చు. రక్తపోటుతో బాధపడుతుంటే, శొంఠి పొడి పాలు తాగితే అది అదుపులో ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments