Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో శొంఠి కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
సోమవారం, 22 జనవరి 2024 (16:38 IST)
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శొంఠి పొడిని పాలతో కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు వేడి పాలలో కొద్దిగా శొంఠి పొడి కలిపి తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
 
శొంఠి పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, అపానవాయువు, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు శొంఠి పాలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతా కాలంలో కొందరికి కీళ్ల నొప్పులు ఇబ్బందులు పెడతాయి, అలాంటివారు శొంఠి పాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటాయి.
 
శొంఠి పాలలో క్యాల్షియం, విటమిన్ డి ఉన్నాయి, ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, పాలలో శొంఠి పొడిని కలిపి త్రాగవచ్చు. రక్తపోటుతో బాధపడుతుంటే, శొంఠి పొడి పాలు తాగితే అది అదుపులో ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి వర్షాలే వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

తర్వాతి కథనం
Show comments