Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:36 IST)
నేటి ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనుకోవడంలో సందేహం లేదు.
 
చర్మం పొడిబారడం, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. అలానే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలు.. 
 
ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువగా నీరు సేవించాలి. నీరు తీసుకోవడం వలన తాజాగా తయారవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తే చాలని వైద్యులు తెలిపారు. ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్స్ అవసరమౌతాయి. మరి చర్మసౌందర్యాన్ని పెంచే ఆ విటమిన్స్ ఏవో చూద్దాం.. 
 
విటమిన్ ఏ: బొప్పాయి, కోడిగుడ్డు
 
విటమిన్ బి: పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
విటమిన్ సి: నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
విటమిన్ ఇ: వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తర్వాతి కథనం
Show comments