Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహులకు మేలు చేసే ఆహారం

కొన్ని రకాల మాంసకృత్తులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. చేపలు, మాంసం, పప్పుదినుసులు, కేబేజీ పువ్వు, బచ్చలికూర, పాల ఉత్పత్తుల్లో లభించే మాంసకృత్తులు, ర

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (10:31 IST)
కొన్ని రకాల మాంసకృత్తులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. చేపలు, మాంసం, పప్పుదినుసులు, కేబేజీ పువ్వు, బచ్చలికూర, పాల ఉత్పత్తుల్లో లభించే మాంసకృత్తులు, రక్తపోటు, రక్త ప్రసరణ సమస్యలను మాత్రమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను సైతం నయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అమైనో ఆమ్లం అధికంగా ఉండే ఆహార పదార్థాలు హృదయానికి రక్షణ కవచంగా వుంటాయి.
 
మధుమేహులు ప్రతిసారి భోజనాన్ని తప్పనిసరిగా సలాడ్‌తో ప్రారంభించాలి. భోజనంలో ఎక్కువ కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఎక్కువ కేలరీలను అందించే ధాన్యాలు, నూనెలు, గింజలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీలైనంత నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఫలితంగా రక్తంలో విడుదలయ్యే గ్లూకోజ్ తక్కువ మొత్తంలో ఉంటుంది. 
 
ప్రతి రోజు మెంతులు తీసుకోవడం మధుమేహం ఉన్న వారికి ఎంతో మంచిది. మెంతులు ఆహారం నుంచి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మెంతులు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ప్రతిసారీ ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా ఒకచెంచా మెంతులపొడి నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

తర్వాతి కథనం
Show comments