Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలం.. గోరు వెచ్చని పాలలో రెండు ఖర్జూరాలు తీసుకుంటే?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:18 IST)
చలికాలంలో చాలామంది జీవక్రియ సరిగా జరగక ఇబ్బంది పడుతుంటారు. వీళ్లు ఖర్జూరం తింటే మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల వీరి జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఫ్యాట్స్‌ తక్కువ. ప్రొటీన్లు ఎక్కువ. అందుకే ఏ సీజన్లలో అయినా శరీరానికి కావలసినంత ఎనర్జీని ఇవి అందిస్తాయి. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను ఖర్జూరాలు సమతులం చేస్తాయి.
 
ఖర్జూరాలు ఐరన్‌ లేమిని పోగొడతాయి. జుట్టు ఊడకుండా సంరక్షిస్తాయి. వీటిని అతిగా తింటే శరీరం బాగా బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు నాలుగు మించి వీటిని తినకుండా ఉంటే మంచిది. నేచురల్‌ స్వీట్‌నట్స్‌ అయిన ఖర్జూరాలను సలాడ్స్‌, డెజర్టులలో వాడితే మరెంతో రుచిగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలతో పాటు రెండు ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments