Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో పాటు సోంపు పొడిని కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (19:17 IST)
పెరుగుతో పాటు సోంపు పొడి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంని పెంచుతుంది. కొవ్వుని కూడా ఇది కరిగించడంలో సహాయ పడుతుంది. కాబట్టి పెరుగు తో పాటు మెంతులు పొడి తీసుకుంటే బరువు తగ్గడానికి వీలవుతుంది.
 
అదే పెరు లో పసుపు వేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. బీపీ, ఫైల్స్, డైజషన్ కి పెరుగు సహాయ పడుతుంది. పెరుగులో కూలింగ్ ఎఫెక్ట్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అజీర్తిని పోగొడుతుంది. 
 
రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది. పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని బి మరియు టి వంటి తెల్ల రక్తకణాలను పెరిగేలా చేస్తుంది. 
 
పెరుగు శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments