Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహంతో బాధపడేవారు మొక్కజొన్న తింటే? (video)

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (18:48 IST)
మొక్కజొన్నలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్నలు తింటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి12, ఐరన్ వంటి ఖనిజాలు రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మొక్క జొన్న ఎనర్జీ లెవెల్స్‌ను పెంచి పోషణ ఇస్తుంది.
 
ఫాస్పరస్ అధికంగా ఉండటం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మెగ్నీషియం అనే ఖనిజం ఎముకల బలానికి తోడ్పడుతుంది. మెదడు నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.
 
షుగర్‌తో బాధపడేవారు మొక్కజొన్నతో చేసిన పదార్థాలు బాగా తినాలి. ఉడికించిన మొక్కజొన్న గింజలు రోజూ తింటే ఎర్ర రక్తకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి బీపీ, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తర్వాతి కథనం
Show comments