Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయా

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:50 IST)
మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయాలు చెన్నైలో బయటపడ్డాయి. చెన్నైలోని కొన్ని ప్రధాన ప్రాంతాలల్లో నివాసముండే కొంతమంది ప్రముఖులు తమ ఇళ్ళలో పిల్లులను పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లులు గత నెలరోజులుగా కనిపించకుండా పోతున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లుల యజమానులు.
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లులను ఎవరు దొంగిలిస్తున్నారని విచారణ జరుపుతుండగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అదే పిల్లులను చంపి బిర్యానీ వండేస్తున్నారు షాపుల యజమానులు. 
 
చెన్నైలోని ఆవడి, పల్లావరం, తిరుముల్లయ్ వోయల్, కన్నికాపురమ్ వంటి ప్రాంతాల్లో బిర్యానీలలో పిల్లులు ఎక్కువగా వండుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చికెన్, మటన్ బిర్యానీలంటూ పిల్లులను చంపి శుభ్రం చేసి వీటిలో వేసి వండేస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇంకా బిర్యానీ షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

తర్వాతి కథనం
Show comments