చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయా

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:50 IST)
మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయాలు చెన్నైలో బయటపడ్డాయి. చెన్నైలోని కొన్ని ప్రధాన ప్రాంతాలల్లో నివాసముండే కొంతమంది ప్రముఖులు తమ ఇళ్ళలో పిల్లులను పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లులు గత నెలరోజులుగా కనిపించకుండా పోతున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లుల యజమానులు.
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లులను ఎవరు దొంగిలిస్తున్నారని విచారణ జరుపుతుండగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అదే పిల్లులను చంపి బిర్యానీ వండేస్తున్నారు షాపుల యజమానులు. 
 
చెన్నైలోని ఆవడి, పల్లావరం, తిరుముల్లయ్ వోయల్, కన్నికాపురమ్ వంటి ప్రాంతాల్లో బిర్యానీలలో పిల్లులు ఎక్కువగా వండుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చికెన్, మటన్ బిర్యానీలంటూ పిల్లులను చంపి శుభ్రం చేసి వీటిలో వేసి వండేస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇంకా బిర్యానీ షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెనస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు - 19 మంది మృత్యువాత

ప్లీజ్... మా పరువు తీయకండి... పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

వైద్య విద్యార్థినిపై అత్యాచారం - పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

పాఠాలు అర్థం కావడం లేదని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

శాంతి బహుమతికి అభ్యర్థులు చేసిన పనులే గీటురాయి... వైట్‌హౌస్‌కు నోబెల్ కమిటీ చురకలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

తర్వాతి కథనం
Show comments