Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయా

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:50 IST)
మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయాలు చెన్నైలో బయటపడ్డాయి. చెన్నైలోని కొన్ని ప్రధాన ప్రాంతాలల్లో నివాసముండే కొంతమంది ప్రముఖులు తమ ఇళ్ళలో పిల్లులను పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లులు గత నెలరోజులుగా కనిపించకుండా పోతున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లుల యజమానులు.
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లులను ఎవరు దొంగిలిస్తున్నారని విచారణ జరుపుతుండగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అదే పిల్లులను చంపి బిర్యానీ వండేస్తున్నారు షాపుల యజమానులు. 
 
చెన్నైలోని ఆవడి, పల్లావరం, తిరుముల్లయ్ వోయల్, కన్నికాపురమ్ వంటి ప్రాంతాల్లో బిర్యానీలలో పిల్లులు ఎక్కువగా వండుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చికెన్, మటన్ బిర్యానీలంటూ పిల్లులను చంపి శుభ్రం చేసి వీటిలో వేసి వండేస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇంకా బిర్యానీ షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments