Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి ఉల్లిపాయను ఇలా వాడితే.. మధుమేహం పరార్..

పచ్చి ఉల్లిపాయ ముక్కలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా.. మధుమేహాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. న

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:52 IST)
పచ్చి ఉల్లిపాయ ముక్కలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా.. మధుమేహాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. నోటికి రుచిని కలిగించే ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు.


కానీ మందులు తీసుకుంటూ ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
ముఖ్యంగా ఉల్లిపాయను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రోజూ ఉల్లిని డైట్‌లో భాగం చేసుకుంటే.. మధుమేహంతో బాధవుండదు. ఉదయం పూట 60 గ్రాముల పచ్చి ఉల్లి ముక్కలను తీసుకుంటే.. 20 యూనిట్ల ఇన్సులిన్‌ అందినట్లవుతుంది. ఇన్సులిన్ తీసుకోకపోయినప్పుడు ఉల్లిని ఇలా వాడటం మంచిది. 
 
ఒకవేళ ఒక పూట తినలేకపోతే.. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆ పరిమాణాన్ని విభజించి తీసుకోవచ్చు. ఇలా పది రోజులు లేదా 15 రోజులు పచ్చి ఉల్లి ముక్కలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయను వంటలో ఎక్కువగా వాడడం వలన మధుమేహం దరిచేరదు. దీనితో పాటు వ్యాయామాన్ని మరిచిపోకూడదు. ఇన్సులిన్‌ టాబ్లెట్స్‌ను కూడా క్రమం తప్పకుండా వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments