Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి ఉల్లిపాయను ఇలా వాడితే.. మధుమేహం పరార్..

పచ్చి ఉల్లిపాయ ముక్కలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా.. మధుమేహాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. న

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:52 IST)
పచ్చి ఉల్లిపాయ ముక్కలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా.. మధుమేహాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు. నోటికి రుచిని కలిగించే ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు.


కానీ మందులు తీసుకుంటూ ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
ముఖ్యంగా ఉల్లిపాయను వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రోజూ ఉల్లిని డైట్‌లో భాగం చేసుకుంటే.. మధుమేహంతో బాధవుండదు. ఉదయం పూట 60 గ్రాముల పచ్చి ఉల్లి ముక్కలను తీసుకుంటే.. 20 యూనిట్ల ఇన్సులిన్‌ అందినట్లవుతుంది. ఇన్సులిన్ తీసుకోకపోయినప్పుడు ఉల్లిని ఇలా వాడటం మంచిది. 
 
ఒకవేళ ఒక పూట తినలేకపోతే.. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆ పరిమాణాన్ని విభజించి తీసుకోవచ్చు. ఇలా పది రోజులు లేదా 15 రోజులు పచ్చి ఉల్లి ముక్కలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయను వంటలో ఎక్కువగా వాడడం వలన మధుమేహం దరిచేరదు. దీనితో పాటు వ్యాయామాన్ని మరిచిపోకూడదు. ఇన్సులిన్‌ టాబ్లెట్స్‌ను కూడా క్రమం తప్పకుండా వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments