Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్‌కు దివ్యౌషధం బ్రౌన్ రైస్.. ఒబిసిటీ కూడా పరార్ (Video)

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (14:12 IST)
బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎంత మేలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఎర్రబియ్యం డయాబెటిస్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి అయితే షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర బియ్యం తీసుకోవాల్సిందే. 
 
ఎర్రబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో అధిక బరువును కూడా నియంత్రించుకోవచ్చు. ఎర్రబియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే.. బొజ్జ తగ్గిపోతుంది. ఈ రైస్ కొంచెం తీసుకుంటేనే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. తద్వారా బరువు తగ్గడం సులభం అవుతుంది.
 
ఇకపోతే.. మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. అలాంటి వారు ఎర్రబియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచి ఉపశమనం పొందుతారు.

శ్వాస సమస్యలను ఎర్రబియ్యం దూరం చేస్తుంది. బ్రౌన్‌రైస్‌లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. ఎముకలకు సంబంధించి వ్యాధులను బ్రౌన్ రైస్ నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments