Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలిపై బ్లూలైట్ ఎఫెక్ట్...కళ్లు కూడా

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (14:29 IST)
నేటి ఆధునిక యుగంలో దాదాపు అందరూ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నారు. డిజిటల్ పరికరాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్‌ఫోన్‌ల గురించి. ప్రతి ఒక్కరి చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రపంచాన్నంతా గుప్పట్లో ఉంచగల స్మార్ట్‌ఫోన్‌ల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అదే స్థాయిలో దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 
 
ఇక ఈ డివైసెస్ నుండి వచ్చే బ్లూలైట్ గురించి మాట్లాడుకుంటే, దీని వలన మన కంటి చూపు తగ్గిపోయి, మెల్లగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ బ్లూలైట్ వలన కంట్లోని రెటీనా దెబ్బతిని, క్రమంగా మాక్యులా క్షీణిస్తుంది. దీని వలన అంధత్వం త్వరగా సంభవిస్తుంది. అందుకే పరిశోధకులు బ్లూలైట్ ఎఫెక్ట్ పడకుండా కళ్లను కాపాడుకోవడం కోసం, UV మరియు బ్లూలైట్‌ని ఫిల్టర్ చేసే సన్‌గ్లాసెస్ ధరించమని, చీకటిలో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.
 
తాజాగా జరిగిన పరిశోధనలలో బ్లూలైట్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నవారు బరువు పెరుగుతున్నట్లు కూడా గుర్తించారు. డిజిటల్ పరికరాల నుండి వెలువడే బ్లూలైట్‌ను చూడటం మొదలుపెట్టిన పావు గంట నుండి ఆకలి ప్రభావం మొదలవుతుంది. ఇక ఎక్కువసేపు దీనినే చూస్తూ ఉంటే ఆకలి మరింత ఎక్కువవుతుంది. దీని వలన మనం తీసుకునే ఆహార పరిమాణం పెరిగి లావైపోవడం ఖాయం. ఇక దీని వలన నిద్రలేమి సమస్య కూడా ఎక్కువవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్‌లతో గడిపే సమయం తగ్గించాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments