Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో నల్లద్రాక్ష రసంతో మేలెంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (09:41 IST)
నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాలేయానికి ద్రాక్షలు అవీ ఎండు ద్రాక్షలు ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పూట ద్రాక్షలను అంటే ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటిని, ద్రాక్షలను తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రమవుతుంది. కాలేయాన్ని ఆరోగ్యాన్ని వుంచుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. 
 
డయాబెటిస్ దూరంగా వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా నల్లద్రాక్ష రసం శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది తొలగిస్తుంది. అందుకే చలికాలంలో నల్లద్రాక్ష రసాన్ని తీసుకోవడం.. నల్లద్రాక్షలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
అంతేగాకుండా.. పొడిదగ్గు ఉంటే, బాదం గింజల్ని రెండు గంటల పాటు నీళ్లల్లో నానపెట్టి తినేయవచ్చు. ఉల్లిగడ్డను దంచి, దాంట్లో నిమ్మరసం కలిపి, నీళ్లల్లో మరిగించి తీసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది. పసుపు చెట్టు వేర్లను ఎండబెట్టి, పొడి చేసి, తేనెతో కలిపి తీసుకుంటే చలికాలంలో జలుబు, దగ్గు మాయమవుతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments