Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు తింటే హాయిగా నిద్రలోకి...

రాత్రి భోజనం తరువాత చిరుతిల్లు తీసుకోవడం మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే కొన్ని స్నాక్స్ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్ కావడానికి అవి

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (21:58 IST)
రాత్రి భోజనం తరువాత చిరుతిల్లు తీసుకోవడం మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే  కొన్ని స్నాక్స్ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్ కావడానికి అవి బాగా ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గకుండా అరటిపళ్లలోని కార్బొహైడ్రేడ్స్ పనిచేస్తాయి. 
 
కాబట్టి అరటి పండు తిని పడుకుంటే గంటలోపే నిద్రలోకి జారుకోవచ్చు. అంతేకాదు పాలల్లో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలోని సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసి శరీరాన్ని నిద్రపుచ్చడంలో ఉపక్రమిస్తుంది. ఇక పడుకునేముదు నట్స్ తీసుకుంటే నిద్రహాయిగా పడుతుందని డైటీషియన్స్ చెపుతున్నారు. చాక్లెట్స్, ఐస్‌క్రీములతోపాటు ఉప్పు ఎక్కువుగా ఉన్న ఫుడ్ తీసుకుంటే నిద్రాభంగం తప్పదు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments