Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానలేమికి చెక్ పెట్టే ఎరుపు అరటి.. బరువు తగ్గాలనుకుంటే?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (12:49 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటి పండు తింటే చాలునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రంగు అరటి పండులో మిగిలిన అరటి పండ్ల కంటే కెలోరీలు తక్కువ. అందుకే రోజుకు ఓ అరటి పండును బరువు తగ్గాలనుకునేవారు తీసుకుంటే.. ఆకలిని ఇది నియంత్రించడం ద్వారా తీసుకునే ఆహారం మోతాదును తగ్గిస్తుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. బరువు కూడా తగ్గిపోతారని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే ఎరుపు రంగు అరటి పండులో పొటాషియం అధికం. ఇది కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. హృద్రోగ వ్యాధులు, క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఎరుపు రంగు అరటి పండ్లకు పంటి నొప్పులను దూరం చేసే గుణముంది. ఛాతిలో మంటతో ఇబ్బంది పడేవారు.. రోజుకో ఎరుపు అరటిని తీసుకోవచ్చు. తద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
ఎరుపు రంగు అరటి అజీర్తి, పైల్స్, కంటి దృష్టి లోపాలను తొలగిస్తుంది. రోజుకు ఓ అరటి పండును 21 రోజుల పాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతో పాటు విటమిన్ సి లోపం తొలగిపోతుంది. ఎరుపు రంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే శరీరంలో జీవకణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా గర్భం దాల్చడం సులభం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments