Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగుల జావ తీసుకుంటే ఆ శక్తి వస్తుంది..

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (18:01 IST)
రాగులు కూడ గింజ ధాన్యాలతో ఒకటిగా చెప్పవచ్చు. రాగులు చిన్నగా గుండ్రంగా ఉంటాయి. ఇతర ధాన్యాల కంటి రాగులు బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారుచేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లయితే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
 
రాగులలో క్యాల్షియం పిల్లలకు సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమిత పుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఒత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. 
 
రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారుచేసిన ఆహార పదార్థాలను భుజించడం వలన శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్‌ను తాగినట్లయితే, ఎముకల పటుత్వానికి, థాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సుగంధిపాలు కలిపిన మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments