Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారంతో చర్మ సౌందర్యం.. ఎలా..?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (15:19 IST)
పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వలన శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది. విటమిన్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. అందువలన ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం అవసరం.
 
ఆరోగ్యం కోసమని కేవలం పాలు మాత్రమే తాగితే కొవ్వు పదార్థాలు పెరిగి విపరీతంగా బరువు పెరుగుతారు. చర్మం ముడతలు పడకుండా విటమిన్ ఎ అడ్డుకుంటుంది. అందువలన అవసరమైనన్ని పాలే తాగిలి. పప్పు ధాన్యాలు, పచ్చని కూరలు, అరటిపండ్లలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఉంటుంది. చర్మం మొద్దు బారకుండా ఈ విటమిన్ కాపాడుతుంది.
 
చర్మం అడుగు పొరలలోని జీవకణాలను బలంగా ఉంచడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. బత్తాయి, మామిడి, టమోటా పళ్ళు, ఆకుకూరల్లో ఈ విటమిన్స్ లభిస్తాయి. రక్తంలో లోహాల శాతం కూడా చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన క్రీములే అందాన్ని పెంచుతాయనుకోవడం భ్రమ. ఎక్కువసార్లు ముఖం కడిగేవారు ప్రతిసారీ సబ్బు వాడకుండా కేవలం నీళ్ళతో మాత్రమే కడుక్కోవాలి. చన్నీటిస్నానం, రిలాక్స్‌గా ఉండడం కొద్ది వరకు చర్మానికి మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

తర్వాతి కథనం
Show comments