Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి.. ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (15:51 IST)
చాలామంది యువకులు, పురుషులు.. మద్యం సేవించిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకు ఇంటికెళ్లిన వెంటనే బాత్రూంలో దూరి బ్రష్ చేస్తుంటారు. మరికొందరైతే లవంగాలు, పాన్ మసాలా, వక్కపొడి, యాలకులు ఇలా తమకు తోచినవి నోట్లో వేసుకుంటారు. వీటిలో బ్రష్ చేయడం హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించిన వెంటనే ఇంటికెళ్లి బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే దంతాలు త్వరగా పుచ్చిపోతాయి. అందువలన మద్యం సేవించిన వెంటనే బ్రష్ చేయరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిదికాందుటున్నారు వైద్యులు. ఒకవేళ సేవిస్తే.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. లేదంటే పలురకాల సమస్యలతో పాటు రకరకాల వ్యాధులకు గురికావలసి వస్తుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, వాంతి, గురక వంటివి ఎదుర్కుంటారు. కనుకు వీలైనంత వరకు మద్యం సేవించడం మానేస్తే మంచిది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments