Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి.. ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (15:51 IST)
చాలామంది యువకులు, పురుషులు.. మద్యం సేవించిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకు ఇంటికెళ్లిన వెంటనే బాత్రూంలో దూరి బ్రష్ చేస్తుంటారు. మరికొందరైతే లవంగాలు, పాన్ మసాలా, వక్కపొడి, యాలకులు ఇలా తమకు తోచినవి నోట్లో వేసుకుంటారు. వీటిలో బ్రష్ చేయడం హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించిన వెంటనే ఇంటికెళ్లి బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే దంతాలు త్వరగా పుచ్చిపోతాయి. అందువలన మద్యం సేవించిన వెంటనే బ్రష్ చేయరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిదికాందుటున్నారు వైద్యులు. ఒకవేళ సేవిస్తే.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. లేదంటే పలురకాల సమస్యలతో పాటు రకరకాల వ్యాధులకు గురికావలసి వస్తుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, వాంతి, గురక వంటివి ఎదుర్కుంటారు. కనుకు వీలైనంత వరకు మద్యం సేవించడం మానేస్తే మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments