మన దేశానికి శ్రీరామచంద్రుని సోదరుడు భరతుడు వల్ల భారతదేశం అనే పేరు వచ్చిందా?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (22:27 IST)
భారతదేశం అనే పేరు మన దేశానికి ఎలా వచ్చింది? అనే సందేహం చాలామందిలో వుంటుంది. శ్రీరాముడు సోదరుడు అయిన భరతుడు వల్ల మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని కొందరు అనుకుంటుంటారు. కానీ వాస్తవం అది కాదు. మరేంటి?

 
భరతుడు అనే పేరుగలవారు ముగ్గురు వున్నారు. దశరథ మహారాజు-కైకేయి కుమారుడు భరతుడు. ఇతడు శ్రీరాముని సోదరుడు. ఇక రెండవవాడు ఋషభుని జ్యేష్టపుత్రుడు. ఇతడి పేరు భరతుడు. ఈయన పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇక మూడోవాడు.. శకుంతల-దుష్యంతులకు పుట్టినవాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments